ఆలయ అభివృద్ధి కోసం రూ. 30,000 విరాళం

ఆలయ అభివృద్ధి కోసం రూ. 30,000 విరాళం

NDL: బనగానపల్లె మండలం, నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారిని కొలిమిగుండ్ల రాజేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం రాజేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం రూ. 30 వేల రూపాయల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం వారు చౌడేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.