నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
KDP: మైదుకూరు, ఖాజీపేట, దువ్వూరు, చాపాడు,వనిపెంట సెక్షన్లలో శనివారం విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని సబ్ డివిజన్ అధికారి శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. ఉప కేంద్రాల్లో మరమ్మతుల కారణంగా ఉదయం 08.30 నుంచి 11.45 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.