తిరుమల శ్రీవారి సమాచారం

తిరుమల శ్రీవారి సమాచారం

తిరుమలలో పెరిగిన శ్రీవారి భక్తుల రద్దీ. 31 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉండగా.. టోకన్ లేని శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 64,367 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 25,193 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. రూ 4.71 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడిచారు.