యాదాద్రి దేవస్థాన నిత్య ఆదాయ వివరాలు

యాదాద్రి దేవస్థాన నిత్య ఆదాయ వివరాలు

BHNG: శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి నిత్య ఖజానాకు బుధవారం రూ.15,58,975 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్‌తో రూ.1,26,000, కళ్యాణ కట్టతో రూ.44,000, బ్రేక్ దర్శనాలతో రూ.86,700, VIP దర్శనాలతో రూ.1,80,000, ప్రసాద విక్రయాలతో రూ.6,00,060 కార్ పార్కింగ్‌తో రూ.2,44,500, వ్రతాలతో రూ.1,31,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చింది.