'వైసీపీలో యువతకు కీలక బాధ్యతలు'
AKP: వైసీపీ 2.0లో యువతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన సిద్ధార్థ రెడ్డితో పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీ యూత్ వింగ్ అధ్యక్షుడు పి నరేష్ గురువారం భేటీ అయ్యారు. రానున్న రోజుల్లో పార్టీలో యువతకు కీలక బాధ్యతలు అప్పగిస్తామన్నారు.