ప్రజా సమస్యలపై మంత్రి బీసీ ఆరా

NDL: బనగానపల్లె పట్టణంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోమవారం పర్యటించారు. విద్యుత్ శాఖ అధికారులతో కలిసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పట్టణంలోని కరీంబాగ్ కాలనీ, ఎన్జీవో కాలనీ, బీసీ కాలనీలలో సమస్యలు ఉన్నచోట పరిశీలించారు. అనంతరం మంత్రి ఆయా కాలనీలలో ఉన్న ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.