కోహ్లీ సరసన అక్షర్.. యువీ రికార్డ్ బ్రేక్

కోహ్లీ సరసన అక్షర్.. యువీ రికార్డ్ బ్రేక్

ఆసీస్‌తో 4వ T20లో అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో AUSపై T20ల్లో 3 POTM అవార్డులు అందుకున్న ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సమం చేశాడు. అలాగే అత్యధిక అవార్డులు పొందిన 3వ IND ప్లేయర్‌గానూ యువరాజ్(7)ను అక్షర్(8) అధిగమించాడు. ఈ లిస్టులో కోహ్లీ, సూర్య(16) టాప్‌లో ఉండగా.. రోహిత్(14) 2వ స్థానంలో ఉన్నాడు.