ప్రతీ సమస్యను త్వరగతిన పరిష్కరిస్తా: ఎంపీ
NDL: క్షేత్రస్థాయి ప్రజల నుంచి వచ్చే సమస్యలు, వినతులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆదేశించారు. కల్లూరులోని ఆమె నివాసంలో పాణ్యం నియోజకవర్గ ప్రజల నుంచి వచ్చిన పలు అర్జీలను స్వీకరించారు. ఎంపీ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.