BREAKING: భారీగా పెరిగిన ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,910 పెరిగి రూ.1,32,660కు చేరింది. అలాగే 22 క్యారెట్ల పసిడి రూ.1,750 పెరిగి రూ.1,21,600 పలుకుతోంది. అటు కిలో వెండి ధర రూ.6,000 పెరిగి రూ.2,15,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.