నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

E G: రాజమండ్రి కొంతమూరు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ నక్కపల్లి శామ్యూల్ తెలిపారు. కాతేరులోని గామన్ వంతెన, తిరుమల కళాశాల, జీఎస్ ఆర్ ఆన్లైన్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారుల సహకరించాలని కోరారు.