VIDEO: సీఎం సభ.. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

VIDEO: సీఎం సభ.. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

SDPT: డిసెంబర్ 3న హుస్నాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా బహిరంగ సభ స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ హైమవతి పరిశీలించారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం ఈ సభకు హాజరవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల భవనం, మౌలిక సదుపాయాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.