వివాహిత పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం
ATP: గుత్తి మండలం రజాపురం గ్రామంలో కుటుంబ కలహాల కారణంగా మంగళవారం రాధిక అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీంతో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.