రైల్వే లైన్ బాధితులతో సమావేశం

రైల్వే లైన్ బాధితులతో సమావేశం

SRCL: వేములవాడలో కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ బాధితులతో సోమవారం అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ల్యాండ్ అక్యువేషన్ అధికారి వెంకటేశ్వర్, వేములవాడ ఆర్డీవో రాధాబాయిలు పాల్గొన్నారు. పరిహారం, పునరావాసంపై బాధితులు అభ్యంతరాలు, డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.