శ్రీ కేతకి ఆలయంలో స్థిర వాసరే ప్రత్యేక పూజలు
SRD: మెదక్ జిల్లాలో మహా పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి ఆలయంలో శనివారం అర్చకులు బసవరాజ్ స్వామి ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. కార్తీక మాసం, కృష్ణపక్షం, ఏకాదశి, స్థిర వాసరే పురస్కరించుకొని పార్వతీ సంగమేశ్వర స్వామికి పంచామృత పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.