100 శాతం హాజరు ఉండేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

ASF: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 100 శాతం ఉండేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. సోమవారం రెబ్బెన మండలం నేర్పల్లి GPలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యా యులు, విద్యార్థుల హాజరు పట్టిక, తరగతి గదులు, మధ్యాహ్న భోజనం నాణ్యత, నిత్యవసర సరకులు, పరిసరాలను పరిశీలించారు.