లబ్ధిదారుకు చెక్కు అందించిన ఎమ్మెల్సీ

లబ్ధిదారుకు చెక్కు అందించిన ఎమ్మెల్సీ

SRD: మునిపల్లి మండలం మేళాసంఘం గ్రామానికి చెందిన పడమటి పర్వయ్య కు CMRF ద్వారా మంజూరైన రూ.18000 చెక్కును ఎమ్మెల్సీ అంజిరెడ్డి లబ్ధిదారునికి నేడు అందజేశారు. పేదల ఆసుపత్రి ఖర్చులకు సీఎంఆర్ ఎంతో ఆసరా అవుతున్నదని ఆయన పేర్కొన్నారు. దీన్ని సద్వినియం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరిరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.