'బీఆర్ఎస్ మహాసభను కార్యకర్తలు విజయవంతం చేయాలి'

హనుమకొండ: జిల్లా ఎలకతుర్తి గ్రామ శివారులో ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ పార్టీ మహాసభను విజయవంతం చేయడానికి కార్యకర్తలు సన్నద్ధం కావాలని మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాడికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో నేడు ఏర్పాటు చేసిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన దిశా నిర్దేశం చేశారు.