'ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు'

'ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు'

ప్రకాశం: ఎవరైనా ప్రభుత్వ భూములు ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మార్కాపురం MRO కే.చిరంజీవి హెచ్చరించారు. గురువారం మార్కాపురం చెరువు కట్ట కొంత స్థలాన్ని కొందరు ఆక్రమించగా.. అధికారులు దాని పరిశీలించి నిర్ధారణ చేసుకుని, వాటిని తొలగించారు. అనంతరం ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.