పీజీఆర్ఎస్కు 88 వినతులు
PPM: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పీజీఆర్ఎస్ సమర్థవంతమైన వేదికని కలెక్టర్ డా ఎన్. ప్రభాకర రెడ్డి అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా PGRS గ్రీవెన్స్లో సమస్యలను పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్కు 88 వినతులు, రెవెన్యూ రెవెన్యూ క్లినిక్కు 25 వినతులు అందాయన్నారు. సమస్యలన్నీ నిర్దిష్టమైన గడువులోగా పూర్తి చేయాలని అధికారులని ఆదేశించారు.