వాహనాలను తనిఖీ చేసిన సీఐ

వాహనాలను తనిఖీ చేసిన సీఐ

KDP: సిద్దవటం మండలంలోని కడప - చెన్నై జాతీయ రహదారి భాకరాపేట చెక్ పోస్ట్ వద్ద శనివారం సాయంత్రం ఒంటిమిట్ట సీఐ T. బాబు విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. సీఐ మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు సరైన ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట ఎస్సై శివప్రసాద్ పాల్గొన్నారు.