పట్నం రాజేందర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

పట్నం రాజేందర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

RR: చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో దివంగత నాయకుడు పట్నం రాజేందర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా, ఆయన విగ్రహానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.