పిడుగు పడి కర్నూలు వాసి మృతి

పిడుగు పడి కర్నూలు వాసి మృతి

PLD: సత్తనపల్లి కట్టవారిపాలెంలో గురువారం కురిసిన వర్షం, పిడుగు పాటుకు ఓ రైతు మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా నుంచి పొట్టకూటి కోసం వచ్చిన వ్యవసాయ కూలీ పంట పొలంలో మిరపకాయల కోస్తూ.. మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతుండగా అతనిపై పిడుగు పడింది. దీంతో సురేష్ అక్కడికక్కడే చనిపోయాడని మిర్చి కోతకు వచ్చిన స్థానికులు తెలిపారు.