రేపు విద్యుత్​ సరఫరాలో అంతరాయం

రేపు విద్యుత్​ సరఫరాలో అంతరాయం

NZB: నగరంలోని పలు ప్రాంతాల్లో రేపు విద్యుత్​ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు ట్రాన్స్​కో వన్​టౌన్​, టూ, త్రీ ఏడీఈలు చంద్రశేఖర్​, ప్రసాద్​రెడ్డి, వినోద్​ ఇవాళ ప్రకటన విడుదల చేశారు. వినాయక్​నగర్​, పవర్​హౌస్​ కాంపౌండ్​, అర్సపల్లి, మిర్చి కాంపౌండ్​, గూపన్​పల్లి, పరిధిలో 9గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్​ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.