భారీగా యాదాద్రి ఆలయ నిత్య ఆదాయం

భారీగా యాదాద్రి ఆలయ నిత్య ఆదాయం

యాదాద్రి: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆదివారం ఆదాయం భారీగా సమకూరింది. అందులో భాగంగా ప్రధాన బుకింగ్ రూ. 2,62,860, VIP దర్శనాలు రూ. 9,60,,000, బ్రేక్ దర్శనాలు రూ. 4,75,500, ప్రసాద విక్రయాలు రూ.19,00,190 కార్ పార్కింగ్ రూ. 5,70,500, వ్రతాలు రూ. 1,66,400 తదితర విభాగాల నుండి మొత్తం కలిపి రూ. 50,52,970, ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.