బీటెక్ పరీక్షల రీ వాల్యుయేషన్కి నోటిఫికేషన్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో జులై 2025లో నిర్వహించిన బీటెక్ 2వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 25లోపు ఒక్కో పేపరుకు రూ.1,000 ఫీజు ఆన్లైన్ వెబ్సైట్ http://www.onlinesbi.com ద్వారా చెల్లించాలన్నారు.