మినుము క్వింటాలుకు రూ.700: జేసీ
కృష్ణా: జిల్లాలో రబీ 2025-26 సీజన్లో సాగు చేసిన అపరాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు.ప్రభుత్వం మినుములు క్వింటాలుకు రూ.7800 పెసలు క్వింటాలుకు రూ.8768 మద్దతు ధర నిర్ణయించిందని తెలిపారు.రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలన్నారు.