'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా దీప్తి శర్మ
భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ మహిళల ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శన చేసినందుకు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్లో దీప్తి బ్యాటింగ్లో 58 పరుగులు చేసి, బౌలింగ్లో 5 వికెట్లు తీసింది. ఈ టోర్నమెంట్లో దీప్తి అత్యధికంగా 22 వికెట్లు తీసి ఆల్రౌండ్ సత్తా చాటింది.