రానున్న ఎన్నికల్లో వైసీపీకి మద్ధతు తెలపండి : ఆమంచి

రానున్న ఎన్నికల్లో వైసీపీకి మద్ధతు  తెలపండి : ఆమంచి

ప్రకాశం: చీరాల మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక 28వ వార్డులో కాంగ్రెస్ నాయకులు బాసి వెంకటరెడ్డి, మరక సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి వార్డు ప్రజల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో తనకు ప్రజలు మద్దతు తెలిపాలని పేర్కొన్నారు.