సీసీ రోడ్డు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

సీసీ రోడ్డు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

అన్నమయ్య: చిన్నమండెం బస్టాండ్‌లో రూ. 30 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు భూమి పూజ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు డ్రైనేజీ కాలువలు వంటి అన్ని మౌలిక వసతులు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు.