లైన్మెన్ మృతికి.. సానుభూతి తెలిపిన మాజీ ఎమ్మెల్యే

లైన్మెన్ మృతికి.. సానుభూతి తెలిపిన మాజీ ఎమ్మెల్యే

NDL: అవుకు మండలం గుండ్ల సింగవరం గ్రామంలో ఇవాళ లైన్మెన్ నరసింహులు అకస్మాత్తుగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గుండ్ల సింగవరం గ్రామానికి చేరుకుని నరసింహులు మృతదేహాన్ని సందర్శించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.