'బాలల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం'

'బాలల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం'

PDPL: కాల్వ శ్రీరాంపూర్ MPDO కార్యాలయంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల కార్మికులు, మధ్యలో బడి మానివేసిన విద్యార్థుల సమస్యలపై చర్చించారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో MPDO, MEO, ASI, మెడికల్ ఆఫీసర్, మహిళా సాధికారత అధికారులు పాల్గొన్నారు.