జిల్లాకు ట్రైని కలెక్టర్ నియామకం
ATP: అనంతపురం జిల్లాకు ట్రైని కలెక్టర్ సుయాష్ కుమార్ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది జిల్లాలకు ట్రైనీ కలెక్టర్లను నియమించారు.ముస్సోరిలో శిక్షణ పూర్తి చేసుకున్న సుయా ష్ కుమార్ను జిల్లా ట్రైని కలెక్టర్గా నియమించినట్లు తెలిపారు.