'స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం'

'స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం'

ATP: ఉరవకొండలోని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, నాయకుల సమస్యలను మంత్రి శ్రద్ధగా విని వారి నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.