విషాదం.. కుటుంబంలో వరుస ఆత్మహత్యలు.!

విషాదం.. కుటుంబంలో వరుస ఆత్మహత్యలు.!

సత్యసాయి: గోరంట్ల పట్టణంలోని ఎండాల బండ వీధిలో భక్సం అంజనప్ప అనే వ్యక్తి ఉరేవేసుకుని మృతి చెందాడని సీఐ బోయ శేఖర్ తెలిపారు. కొన్నినెలల క్రితం అంజనప్ప కుమారుడు ఉరేసుకుని ప్రాణాలు తీసుకోగా, ఆ బాధ తట్టుకోలేని భార్య విషద్రావణం తాగి మరణించింది. తాజాగా అంజనప్ప కూడా ఆత్మహత్యకు పాల్పడటం కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది.