మే 17న JEE అడ్వాన్స్‌డ్ పరీక్ష

మే 17న JEE అడ్వాన్స్‌డ్ పరీక్ష

దేశవ్యాప్తంగా IITలలో 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను మే 17వ తేదీన నిర్వహించనున్నారు. ఏప్రిల్ 6 నుంచి విదేశీ విద్యార్థులు, ఏప్రిల్ 23 నుంచి భారతీయ విద్యార్థులు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. మే 2న రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ. హాల్‌టికెట్లు మే 11 నుంచి అందుబాటులో ఉంటాయి. jeeadv.ac.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.