సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్‌.. 81 మంది అరెస్ట్

సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్‌.. 81 మంది అరెస్ట్

TG సైబర్ సెక్యూరిటీ బ్యూరో 5 రాష్ట్రాల్లో కీలక ఆపరేషన్ చేపట్టింది. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 81 మందిని AP, కేరళ, MH, తమిళనాడు, కర్ణాటకలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై దేశవ్యాప్తంగా 754 కేసులు ఉన్నట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా రూ.95 కోట్ల విలువైన మోసాలు చేసినట్లు గుర్తించారు. వారి నుంచి 84 ఫోన్లు, 101 సిమ్ కార్డులు, 89 బ్యాంక్ బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు.