ఆదిలాబాద్ లో నేటి పత్తి ధర వివరాలు..

ఆదిలాబాద్ లో నేటి పత్తి ధర వివరాలు..

ADB: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో బుధవారం సీసీఐ పత్తి ధర క్వింటాలు రూ.8,110 గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,750 గా నిర్ణయించారు. మంగళవారం ధరతో పోలిస్తే ఇవాళ సీసీఐ ధరలో మార్పు లేదని అధికారులు తెలియజేశారు. ప్రైవేటు ధరల్లో సైతం ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు.