మౌలిక వసతుల కల్పనే ధ్యేయం: ఎమ్మెల్యే
SKLM: మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్మమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. సోమవారం మందస మండలం పిడి మందస గ్రామంలో NREGS ద్వారా మంజూరైన సీసీ రోడ్డును ప్రారంభించారు. ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించడం జరుగుతుందని కొనియాడారు. అభివృద్ధి,సంక్షేమానికి సమ ప్రాధాన్యతను కల్పిస్తూ సీఎం చంద్రబాబు ఏపీలో పరిపాలన సాగిస్తున్నారని అన్నారు.