ప్రధానికి స్వాగతం పలికిన మంత్రి పయ్యావుల

ప్రధానికి స్వాగతం పలికిన మంత్రి పయ్యావుల

ATP: ప్రధాని మోదీకి మంత్రి పయ్యావుల కేశవ్ స్వాగతం పలికారు. అమరావతి పునః ప్రారంభ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రత్యేక హెలికాప్టర్‌లో వెలగపూడిలోని సభా ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబు, సహచర మంత్రులతో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నారు.