సోమందేపల్లిలో పోలీసుల వాహనాల తనిఖీ

సోమందేపల్లిలో పోలీసుల వాహనాల తనిఖీ

సత్యసాయి: సోమందేపల్లి మండలం నేషనల్ హైవేపై ఎస్సై రమేశ్ బాబు ఆధ్వర్యంలో సోమవారం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా హైవేపై వెళుతున్న ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతను ఎస్సై వివరించారు. హెల్మెట్లు వాడని వాహనదారులకు ఫైన్ విధించారు. సుమారు 16 మందికి రూ. 12,000 జరిమాన విధించినట్లు ఎస్సై తెలిపారు.