గురుకులల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానం

గురుకులల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానం

వనపర్తి: పానగల్ మండలం గోప్లాపూర్ గ్రామంలో సీడబ్ల్యూఎస్ఎన్ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష రాసి మంచి ప్రతిభ కనబరిచారు. గురువారం వనపర్తి డీఈఓ కార్యాలయంలో విద్యార్థులను డీఈఓ అబ్దుల్ ఘని, జేసీడీఓ సుబ్బలక్ష్మి కలిసి విద్యార్థులను సన్మానించారు. వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు చెప్పినట్లు చదివినట్లయితే మంచి ర్యాంకులు సాధించగలమన్నారు.