VIDEO: యాదాద్రి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు

VIDEO: యాదాద్రి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు

BHNG: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రానికి కార్తీక మాసం ఇవాళ భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయంలోని పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొండకింద సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించి, కొండపైకి చేరుకొని ఇష్టదైవాలను దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి 3గంటలకు పైగా సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు.