బద్రినారాయణ మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
TPT: టీడీపీ సీనియర్ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త డీకే బద్రినారాయణ మృతదేహానికి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నివాళులర్పించారు. ఎమ్మెల్యే, నాయకులతో కలిసి సోమవారం బీ. వీ. రెడ్డి కాలనీలోని వారి నివాసానికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆయన మృతికి సంతాపం తెలియజేశారు.