యుద్ధం.. 10 వేలకుపైగా విమానాలు రద్దు

యుద్ధం.. 10 వేలకుపైగా విమానాలు రద్దు

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ నుంచి పలు దేశాలకు వెళ్లే అనేక విమాన సర్వీసులను దేశీయ విమానయాన సంస్థలు రద్దు చేశాయి. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 10 వేలకు పైగా విమాన సర్వీసులను రద్దయ్యాయి. ప్రయాణికులు భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విమానయాన శాఖ వెల్లడించింది.