భూ వివాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

CTR: పుంగనూరు మండలం మాగండ్లపల్లి పంచాయతీ మద్ధనపల్లి గ్రామంలో జి. సోమశేఖర్పై అదే గ్రామానికి చెందిన కృష్ణప్ప, సోము, చంద్రశేఖర్, భూ వివాదంలో శుక్రవారం రాత్రి దాడి చేసి సోమశేఖర్ను గాయపరిచారు. గాయపడ్డ సోమశేఖర్ను స్థానికులు పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం ఆలస్యంగా శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది.