ఒకే చోట 2000 మంది ప్రార్థనలు.. ఎందుకంటే?

ఒకే చోట 2000 మంది ప్రార్థనలు.. ఎందుకంటే?

ఒక వైపు తుఫాన్లతో పలు దేశాలు అతలాకుతలమవుతుంటే ముస్లీం దేశమైన ఉజ్బెకిస్తాన్ మాత్రం కరవుతో అల్లాడుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కరువును ఎదుర్కోంటుంది. దీంతో 2 వేల మంది ముస్లీంలు ఒకచోట గుమిగూడి అల్లాకు ప్రార్థనలు చేశారు. సైన్స్, వాతావరణం సహకరించనప్పుడు ప్రజలు అల్లా దయ కోసం ప్రార్థించాలని మత నాయకులు పిలుపునివ్వడంతోనే ఇలా చేసినట్లు వారు తెలిపారు.