రాష్ట్రంలో కావలికి రెండో స్థానం: ఎమ్మెల్యే

NLR: కావలి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు సోమవారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రూ.3,59,206లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశాంఅని తెలిపారు. నెల రోజుల్లోనే సీఎంసహాయనిధి లబ్ధిదారులకు అందిస్తున్న అన్నారు. సహాయనిది పంపిణీలో రాష్ట్రంలో కావలి 2వ స్థానంలో ఉందని తెలిపారు.