చీరాల టూ టౌన్ సీఐగా శశి కుమార్

చీరాల టూ టౌన్ సీఐగా శశి కుమార్

BPT: చీరాల టూ టౌన్ సీఐగా శశి కుమార్ బుధవారం పదవీబాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. పట్టణ పరిధిలో నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపడతామని, ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.