పదవ తరగతి పరీక్షలకు 380 మంది విద్యార్థులు

పదవ తరగతి పరీక్షలకు 380 మంది విద్యార్థులు

ప్రకాశం: మర్రిపూడి మండలంలో ఈనెల 16వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు ఎంఈవో రంగయ్య తెలిపారు. మండలంలో మొత్తం 380 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయినున్నట్లు తెలిపారు. జడ్పీహెచ్ పాఠశాలలో 235 మంది జూనియర్ కళాశాలలో 145 మంది విద్యార్థులు రాయనున్నట్లు చెప్పారు.