జిల్లా కల్లెక్టర్తో భేటీ అయిన శాసనమండలి సభ్యులు
NLR: కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లులను శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. పరిపాలన పరమైన అంశాలతో పాటు పలు ప్రజా సమస్యలను వారి దృష్టికి బీద రవిచంద్ర తీసుకువెళ్లినట్లు తెలిపారు.